పంట నష్టాలపై నివేదికకు మంత్రి తుమ్మల ఆదేశం

56చూసినవారు
పంట నష్టాలపై నివేదికకు మంత్రి తుమ్మల ఆదేశం
తెలంగాణలో అకాల వర్షాలతో పంటలు, పండ్లు, కూరగాయల తోటలకు జరిగిన నష్టాలను అంచనా వేసి ప్రభుత్వానికి వెంటనే నివేదిక పంపాలని వ్యవసాయ, ఉద్యాన అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం అధికారులను ఆదేశించారు. మార్కెట్‌కు తీసుకువచ్చిన ధాన్యం తడవకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్