యంత్రాల కోసం రూ.50 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం

1074చూసినవారు
యంత్రాల కోసం రూ.50 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం
వైసీపీ హయాంలో ప్యాక్‌ చేసిన సంచుల్లో బియ్యం సరఫరా చేస్తామంటూ.. యంత్రాలు, వాటికి అవసరమైన సామగ్రిని కొనుగోలు చేశారు. ఒక్కోదానికి రూ.45లక్షల వరకు ఖర్చు చేశారు. మొత్తం 19 చోట్ల వీటిని ఏర్పాటు చేయడంతోపాటు.. వాటికి అవసరమైన ప్యాకింగ్‌ సామగ్రిని కూడా కొనుగోలు చేశారు. తర్వాత ప్యాకింగ్‌ కాకుండా వాహనాల ద్వారా ఇంటింటికి సరఫరా చేయాలని నిర్ణయించారు. మొత్తంగా రూ.50 కోట్ల వరకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు.

సంబంధిత పోస్ట్