రేపే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

55చూసినవారు
రేపే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
తెలంగాణలో రేపు ఉమ్మడి వరంగల్- ఖమ్మం -నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. 34 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4.63 లక్షలమంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నిక ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లను ఈసీ పూర్తి చేసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిపి 52మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, BRS తరఫున రాకేశ్ రెడ్డి, BJP తరఫున ప్రేమేందర్ రెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్