వివేకానంద్ ​కేసులో కీలకంగా మారిన మొబైల్​

1031చూసినవారు
వివేకానంద్ ​కేసులో కీలకంగా మారిన మొబైల్​
రాడిసన్ ​హోటల్ ​డ్రగ్స్ ​కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న వివేకానంద్ మొబైల్ ​కీలకంగా మారనుంది. వివేకానంద్​కు డ్రగ్ ​పెడ్లర్ ​సయ్యద్ ​అబ్బాస్ ​అలీ బాక్రీ పది సార్లు కొకైన్ ​సప్లై చేసినట్టు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో ఇంకా ఎవరెవరితో కలిసి డ్రగ్ ​పార్టీలు చేసుకున్నాడన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. మొబైల్ ​ఫోన్​లో కాల్​డేటా, మెస్సేజీలు, వాట్సాప్ ​చాట్​ను రిట్రైవ్ ​చేయించాలని నిర్ణయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్