జీ7 శిఖరాగ్ర సదస్సుకు మోదీ

80చూసినవారు
జీ7 శిఖరాగ్ర సదస్సుకు మోదీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జీ7 శిఖరాగ్ర సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఆయన గురువారం ఇటలీ బయల్దేరనున్నారు. ఈ సదస్సుకు ప్రధాని మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యూయేల్ మ్యాక్రాన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో హాజరుకానున్నారు. జీ7 సదస్సులో ఉక్రెయిన్ యుద్ధం, గాజా ఘర్షణలను గురించి చర్చించే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్