దేశంలోనే మొట్ట మొదటి అండర్ వాటర్ మెట్రో రేపే ప్రారంభం (వీడియో)

70చూసినవారు
మార్చి 6 కోల్‌కతాలో ముఖ్యమైన రోజు కానుంది, ఎందుకంటే భారతదేశంలోనే మొట్టమొదటి అదునాతన అండర్ వాటర్ మెట్రో రైల్ సర్వీస్ ను ఈ నెల 6న కోల్ కతాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. గత పదేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయికి చేరుకుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇది తూర్పు-పశ్చిమ మెట్రో కారిడార్, ఇందులో నది కింద సొరంగం ఉంటుంది. కోల్‌కతా మెట్రో ప్రాజెక్ట్ యొక్క అనేక దశలలో ఇది ఒకటని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్