వారి ఖాతాల్లోకి త్వరలోనే డబ్బులు

301869చూసినవారు
వారి ఖాతాల్లోకి త్వరలోనే డబ్బులు
ఏపీలోని జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు హాజరయ్యే కూలీలకు అధికారులు శుభవార్త చెప్పారు. గత ఐదు వారాలుగా చెల్లింపులు నిలిచిపోయాయని, త్వరలోనే కూలీల బ్యాంకు ఖాతాల్లో పెండింగ్ వేతనాలను జమ చేస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే చెల్లింపులు ప్రారంభించామని, త్వరలోనే మిగతా జిల్లాల్లోనూ జమ చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్