భారీ భద్రత నడుమ ఈవీఎంల తరలింపు

82చూసినవారు
భారీ భద్రత నడుమ ఈవీఎంల తరలింపు
తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల సిబ్బంది ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లకు తరలిస్తున్నారు. జీపీఎస్ ఉన్న వాహనాల్లో భారీ భద్రత నడుము అధికారులు వీటిని తరలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్