గణేష్‌ చందా ఇచ్చిన ఎంపీ.. నోరెళ్లబెట్టిన యువకులు (Video)

50చూసినవారు
గణపతి నవరాత్రి ఉత్సవాలకు యావత్‌ దేశం భారీ ఏర్పాట్లు చేసింది. గణపతి నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు.. ఇక్కడ కొందరు చిన్నారులు వినాయకుడి ఏర్పాటు కోసం ఎంపీ డా.మంజునాథ్‌ను డబ్బులు అడిగారు. దీంతో ఎంపీ తన పర్స్‌లోంచి రూ.500లు నోటు తీసి ఇచ్చాడు. పైగా బాగా చదువుకోవాలని కూడా చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హేమంత్ విరాట్ అనే వ్యక్తి షేర్ చేయగా వెరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్