NCSC కోఆర్డినేటర్‌గా MU నాయర్

640చూసినవారు
NCSC కోఆర్డినేటర్‌గా MU నాయర్
నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ (NCSC)గా లెఫ్టినెంట్ జనరల్ MU నాయర్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ పదవిలో గతంలో లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) డాక్టర్ రాజేష్ పంత్, డాక్టర్.గుల్షన్ రాయ్ నియమితులయ్యారు. వారి తర్వాత ఈ పదవిని చేపట్టిన మూడవ వ్యక్తిగా MU నాయర్ నిలిచారు. లెఫ్టినెంట్ జనరల్ MU నాయర్ గతంలో ఆర్మీ ప్రధాన కార్యాలయంలో సిగ్నల్ ఆఫీసర్-ఇన్-చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

సంబంధిత పోస్ట్