బహు భాషా విధానం భారత దేశానికి మంచిది: పవన్ కళ్యాణ్

79చూసినవారు
బహు భాషా విధానం భారత దేశానికి మంచిది: పవన్ కళ్యాణ్
AP: బహు భాషా విధానం భారత దేశానికి మంచిదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఇందుకు తమిళనాడు కూడా మినహాయింపు కాదన్న జనసేనాని తెలిపారు. ‘జయ కేతనం’ సభలో ప్రసంగాన్ని కూడా పవన్ తమిళ స్లోగన్ తోనే మొదలు పెట్టడం విశేషం. అలాగే, తెలంగాణ కవుల మాటలను చెపుతూనే, మరాఠా యోధుల గురుంచి కూడా వివరించారు. ఈ వ్యాఖ్యలు తమిళ నిరసనకు కౌంటర్ ఇచ్చినట్లు అని రాజకీయంగా చర్చ జరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్