ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి

84చూసినవారు
ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి
ప్రతి ఒక్కరు తనవంతుగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కల్వకుర్తి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రాములు అన్నారు. జీవన మనుగడను కాపాడే చెట్లు పెంచాలని ఆయన ప్రతి ఒక్కరికి సూచించారు. అమ్మ పేరు మీద మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన గురువారం పాల్గొని గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.

సంబంధిత పోస్ట్