కేఎల్ఐ కాలువను పరిశీలించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

58చూసినవారు
కేఎల్ఐ కాలువను పరిశీలించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
అచ్చంపేట మండలం పులిజాల వద్ద గల కేఎల్ఐ కాలువను శనివారం ఎమ్మెల్యే వంశీకృష్ణ పరిశీలించారు. కేఎల్ఐ కాల్వ ద్వారా గిరాయి కుంటను నింపడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని రైతులు ఎవరు అధైర్య పడవద్దు అని సూచించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రైతులతో కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతులకు 100% రుణమాఫీ జరుగుతుందని దళారుల మాటలు నమ్మొద్దని తెలిపారు.

సంబంధిత పోస్ట్