కాంగ్రెస్ లోకి కొనసాగుతున్న వలసలు

14451చూసినవారు
కాంగ్రెస్ లోకి కొనసాగుతున్న వలసలు
నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి వలసల వరద కొనసాగుతూనే ఉంది. మంగళవారం చందంపేట మండలం గన్నేర్లపల్లికి చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి ఎమ్మెల్యే బాలు నాయక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ పనితీరు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి, సర్వయ్య, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్