ఆగమోత్కూర్ నూతనంగా గీతా కార్మిక సంఘం ఎన్నిక

78చూసినవారు
ఆగమోత్కూర్ నూతనంగా గీతా కార్మిక సంఘం ఎన్నిక
నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం ఆగామోత్కూర్ గ్రామంలో శనివారం కల్లు గీత కార్మిక సంఘం నూతన కమిటీ ఎన్నికకావడం జరిగింది. నూతన అధ్యక్షులుగా భూపతి విజేందర్, ఉపాధ్యక్షులుగా బంటు సైదులు s/o కర్రయ్య, కార్యదర్శిగా భూపతి శ్రీనివాస్, కోశాధికారిగా బొడ్డు రాములు మరియు కమిటీ సభ్యులుగా బొడ్డు చంద్రయ్య, బొడ్డు బాలక్రిష్ణ, మాదగోని వెంకన్న, భూపతి శంకరయ్య, భూపతి సైదులు, బొడ్డు చంద్రశేఖర్ ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్