మంత్రివర్గంలో బీసీలకు సముచిత స్థానం కల్పించాలి

1070చూసినవారు
మంత్రివర్గంలో బీసీలకు సముచిత స్థానం కల్పించాలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవులలో బీసీలకు సముచిత స్థానం కల్పించాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ డిమాండ్ చేశారు. మిర్యాలగూడలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు జనాభా ప్రకారం నామినేట్ పదవులలో, మంత్రివర్గంలో సగ భాగం కేటాయించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్