రాకేష్ రెడ్డిని గెలిపించాలి

68చూసినవారు
రాకేష్ రెడ్డిని గెలిపించాలి
నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పిలుపునిచ్చారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. జాబ్ క్యాలెండరు నిరుద్యోగభృతి సహా కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీల సాధనకు పట్టభద్రులంతా బీఆర్ఎస్ అభ్యర్థికి మొదటిప్రాధాన్యత ఓటువేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్