త్రిపురారం ఎంఈఓగా రవి నాయక్

70చూసినవారు
త్రిపురారం ఎంఈఓగా రవి నాయక్
త్రిపురారం మండల విద్యాధికారి బాధ్యతలు స్వీకరించిన రమావత్ రవినాయక్ కు శాలువా, పూలదండవేసి సన్మానించారు బంజార ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్. ఈ కార్యక్రమంలో బంజారా ఉద్యోగుల సంఘం నాయకులు హరి నాయక్, హనుమానాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్