కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా, వైద్యం, ఉపాధిలో విఫలం చెందాయి

82చూసినవారు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా, వైద్యం, ఉపాధిలో విఫలం చెందాయి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా, వైద్యం, ఉపాధి విషయంలో విఫలం చెందాయి. ముఖ్యంగా వర్షాకాలంలో వస్తున్నటువంటి విష జ్వరాలకి ఈ ప్రభుత్వం, ఆసుపత్రులు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ధర్మ సమాజ్ పార్టీ నల్లగొండ జిల్లా చండూరు మండలం కన్వీనర్ నేరళ్ళ లింగయన్ మహారాజ్ అన్నారు. ప్రజలు ఎక్కువగా డెంగ్యూ, టైపాయిడ్, చికెన్ గున్యా వంటి భారిన పడి అవస్థలు పడుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్