నాగారం గ్రామంలో శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమం

66చూసినవారు
నాగారం గ్రామంలో శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమం
చౌటుప్పల్ మండలంలోని దేవలమ్మ నాగారం గ్రామంలో ఆదివారం పార్టీ కార్యాలయంలో శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతిని నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలవేసి బీజీపీ పార్టీ కార్యకర్తలు నివాళులర్పించారు. దేశం కోసం శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ చేసిన త్యాగం మరువలేనిదని బీజేపీ మండల ఉపాధ్యక్షుడు పులిగిల్ల శ్రీనివాస్‌ చారి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్