మూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

60చూసినవారు
మూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి 3 రోజుల వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా మునుగోడు నియోజకవర్గ ప్రజలందరు రాబోయే మూడు రోజులు తగు జాగ్రత్తలు పాటించి సురక్షితంగా ఉండాలని ధర్మసమాజ్ పార్టీ చండూరు మండల కన్వీనర్ నేరళ్ళ లింగయన్ మహారాజ్ సూచించారు. అలాగే అత్యవసరం అయితే కలెక్టర్ కార్యాలయ టోల్ ఫ్రీ నెంబర్: 9154283914ను సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్