సాగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

63చూసినవారు
పెద్దవూర: మండలపరిధిలోని దెయ్యాలగండి వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న లారీ, కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలు గద్వాల జిల్లా జోగులంబకు చెందిన శ్రావణిగా గుర్తింపు, కేటిదొడ్డి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న మృతురాలు. శ్రావణికి ఎంగేజ్మెంట్ కావడంతో కాబోయే భర్తతో కలిసి సాగర్ చూడడానికి వస్తుండగా ప్రమాదం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్