త్రిపురారం గ్రామ పంచాయతీలో గాంధీ జయంతి వేడుకలు

1264చూసినవారు
త్రిపురారం గ్రామ పంచాయతీలో గాంధీ జయంతి వేడుకలు
త్రిపురారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనుముల శ్రీనివాసరెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రామవత్ శంకర్, పంచాయతీ కార్యదర్శి కోడి రెక్క రాజేంద్ర కుమార్, వార్డు నెంబర్ చిలుముల శ్రీను, అంగన్వాడి టీచర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్