నిరుపేద కుటుంబానికి అండగా శ్రీనివాస్ రెడ్డి

541చూసినవారు
నిరుపేద కుటుంబానికి అండగా శ్రీనివాస్ రెడ్డి
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ త్రిపురారం మండల కేంద్రానికి చెందిన అల్లంపల్లి మల్లయ్య అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు త్రిపురారం సర్పంచ్ అనుముల శ్రీనివాసరెడ్డి రూ.5000లను అందజేశారు.

సంబంధిత పోస్ట్