మెజార్టీ వచ్చిన గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి

15036చూసినవారు
పార్లమెంట్ ఎన్నికలలో రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్యలు అన్నారు. మంగళవారం నల్గొండ మండలం పెద్ద సూరారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 200 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన వారిని హస్తం కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్