గ్రామస్థాయిలోనే వీలైనన్ని సమస్యలు పరిష్కారం కావాలి

81చూసినవారు
గ్రామస్థాయిలోనే వీలైనన్ని సమస్యలు పరిష్కారం కావాలి
జిల్లాస్థాయిలో నిర్వహించినట్లుగానే ఇకపై ప్రతి సోమవారం మండలస్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి మండలాల ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులు, గ్రామపంచాయతీ కార్యదర్శులతో ప్రజావాణి కార్యక్రమ నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి సోమవారం మండలస్థాయిలో ప్రజావాణి ఎంపీడీవో నిర్వహించాలన్నారు.

సంబంధిత పోస్ట్