మదర్ డెయిరీ నూతన చైర్మన్ ఎన్నిక

81చూసినవారు
మదర్ డెయిరీ నూతన చైర్మన్ ఎన్నిక
పాడి రైతుల సంక్షేమమే ధ్యేయంగా మదర్ డెయిరీ చైర్మన్, డైరెక్టర్లు పని చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం హయత్ నగర్ లోని మదర్ డెయిరీ లోని నూతన చైర్మన్ ఎన్నికలో పాల్గొని మాట్లాడారు. నూతన చైర్మన్ గా ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండల కేంద్రానికి చెందిన గుడిపాటి మధుసూదన్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సంబంధిత పోస్ట్