చింతపల్లి సాయిబాబా ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్సీ అభ్యర్థి

51చూసినవారు
చింతపల్లి సాయిబాబా ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్సీ అభ్యర్థి
దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి గ్రామంలో సాయిబాబా ఆలయాన్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న దర్శించుకున్నారు. గురువారం దేవరకొండ పట్టణంలోని పీపీఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగే పట్టభద్రుల ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్న తీన్మార్ మల్లన్న మార్గం మధ్యలో ఉన్న సాయి బాబా ఆలయాన్ని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్