జులై 15న నేతన్న గర్జన జయప్రదం చేయండి

80చూసినవారు
మగ్గం నడవాలి నేతన్న బతకాలి అనే నినాదంతో చేనేత వృత్తి రక్షణ, వృత్తిదారుల సంక్షేమం చేపట్టాలని డిమాండ్ చేస్తూ జూలై 7 నుండి 15 వరకు నేతన్న పోరుయాత్ర జయప్రదం చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ పిలుపునిచ్చారు.
శుక్రవారం దొడ్డి కొమరయ్య భవన్లో తెలంగాణ చేనేత కార్మిక సంఘం, తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ ) సంఘాల సయుక్త సమావేశం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్