ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్

51చూసినవారు
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో జిల్లా కలెక్టర్ సి. సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమర్జెన్సీ, ఐసీయూ, పాలియేటివ్ కేర్, మేల్, ఫిమేల్ వార్డులు, సర్గికల్, పోస్ట్ ఆపరేటివ్ వార్డు, ఎం సి హెచ్ వార్డులన్నింటిని కలియతిరిగారు. ఆయా వార్డులలో రోగుల బంధువులతో ముఖాముఖి మాట్లాడి వారి పేషంట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రిలో సౌకర్యాలను రోగులతో అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్