విద్యార్థిని విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్

78చూసినవారు
విద్యార్థిని విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్
ప్రభుత్వ సాంఘిక సంక్షేమ, గిరిజన వసతి గృహాలలో ఉంటూ కష్టపడి చదివి పదవ తరగతి ఫలితాలలో 10 జిపిఏ సాధించిన విద్యార్థిని విద్యార్థులను నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అభినందించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో విద్యార్థిని, విద్యార్థులకు ప్రశంసా పత్రం, జ్ఞాపికలను అందించారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి ప్రతిభ సాధించి లక్ష్యసాధనకు కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్