భారత్‌కు వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు

85చూసినవారు
భారత్‌కు వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు
మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు భారత పర్యటనకు వచ్చారు. మాల్దీవుల ప్రథమ మహిళ సాజిదా మొహమ్మద్‌తో కలిసి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా వారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, ఇతర నేతలు, అధికారులతో సమావేశమవుతారు. భారత్- మాల్దీవుల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుపుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్