‘ఇక దుకాణాలకు నేమ్‌ప్లేట్లు తప్పనిసరి’

71చూసినవారు
‘ఇక దుకాణాలకు నేమ్‌ప్లేట్లు తప్పనిసరి’
ఉజ్జయినిలోని హోటళ్లు, తోపుడుబండ్లపై విక్రయాలు జరిపేవారు వాటిపై తమ పేర్లను తప్పనిసరిగా ప్రదర్శించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. క్యూఆర్ కోడ్, ఫోన్ నంబర్‌ను కూడా జతచేయాలని పేర్కొంది. ఈ ఆదేశాలు ఉల్లంఘించిన వారికి రూ.2,000 నుంచి రూ.5,000 వేల వరకు జరిమానా విధిస్తామని, వారి స్టాల్స్‌ను తొలగిస్తామని హెచ్చరించారు. యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని ఉజ్జయిని మేయర్ ముఖేష్ తత్వాల్ తెలిపారు.

సంబంధిత పోస్ట్