నేషనల్ కాన్ఫరెన్స్ శాసనసభాపక్ష నేతగా ఒమర్ అబ్దుల్లా

73చూసినవారు
నేషనల్ కాన్ఫరెన్స్ శాసనసభాపక్ష నేతగా ఒమర్ అబ్దుల్లా
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో 42 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన నేషనల్ కాన్ఫరెన్స్ శాసనసభా పక్ష నేతగా ఒమర్ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎన్‌సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారు. 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూకశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్‌సీ- కాంగ్రెస్ కూటమి 48 సీట్లు గెలుచుకుంది.

సంబంధిత పోస్ట్