మళ్లీ ఎన్డీఏదే అధికారం: నిర్మలా సీతారామన్

75చూసినవారు
మళ్లీ ఎన్డీఏదే అధికారం: నిర్మలా సీతారామన్
దేశంలో మూడోసారి బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు స్థిరమైన ప్రభుత్వం కావాలని బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. గత 10 ఏళ్లుగా ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ఏం చేశారో దేశ ప్రజలకు తెలుసునని చెప్పారు. ప్రధాని మోదీ తీసుకు వచ్చిన పథకాల ద్వారా మహిళలు లబ్ధి పొందారని వివరించారు.

సంబంధిత పోస్ట్