పూరీ రత్నభండార్ తాళాలు ఏమయ్యాయి?

78చూసినవారు
పూరీ రత్నభండార్ తాళాలు ఏమయ్యాయి?
ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ్ ఆలయం. సార్వత్రిక ఎన్నికల సమయంలో సరికొత్త చర్చకు కేంద్ర బిందువుగా మారింది. అదే పూరీ ఆయంలోని రత్న భండార్. అక్కడ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ పర్యటించారు. దీనిలో భాగంగా అత్యంత పురాతన చరిత్ర ఉన్న రత్నభండార్ తాళం చెవులు ఏమయ్యాయి? అంటూ డౌట్ లేవనెత్తారు. నవీన్ పట్నాయక్ పాలనలో దేవాలయాలకే రక్షణ లేదంటూ నిందించారు. దీంతో రత్నభండార్ అంశం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత పోస్ట్