రత్న భండార్ చుట్టూ రాజకీయం

64చూసినవారు
రత్న భండార్ చుట్టూ రాజకీయం
భక్తులను కాపాడటానికి దేవుడు ఉన్నాడు. మరి ఆ దేవుడి సంపదను కాపాడటానికి ఎవరున్నారు? ఆ దేవుడే కాపాడుకోవాలా? ఇదే ఇప్పుడు రాజకీయంగా, ఆధ్యాత్మికంగా చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో కేరళ అనంత పద్మనాభ స్వామి ఆలయం నేలమాళిగల వ్యవహారం దేశంలో పెద్ద చర్చే లేపింది. నెలల తరబడి పద్మనాభుడి సంపదపై దేశ ప్రజలు చర్చించుకున్నారు. ఇప్పుడు రత్న భండార్ చుట్టూ రాజకీయం తిరుగుతోంది. మరి ఇది దేశ రాజకీయాల్లో ఎంతవరకు దారితీస్తుందో చూడాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్