మరోసారి కాల్పులు కలకలం.. ముగ్గురు మృతి

75చూసినవారు
మరోసారి కాల్పులు కలకలం.. ముగ్గురు మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. వారాంతంలో ఒహియో రాజధానిలో జరిగిన దుండగుడి కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసుల తెలిపారు. డౌన్టౌన్‌కు ఉత్తరాన ఉన్న ఇటాలియన్ విలేజ్ పరిసరాల్లో కాల్పులు జరిగినట్లు కొలంబస్ పోలీసులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్