నీట్ వివాదంపై సుప్రీం కమిటీతో విచారణ జరిపించాలి: కపిల్

79చూసినవారు
నీట్ వివాదంపై సుప్రీం కమిటీతో విచారణ జరిపించాలి: కపిల్
నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టును ఏర్పాటు చేసి స్వతంత్ర కమిటీతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఇటీవల డిమాండ్ చేశారు. పరీక్షను సక్రమంగా నిర్వహించేందుకు అన్ని రాష్ట్రాలతో కేంద్రం చర్చించాలని ఓ ఇంటర్వ్యూలో సూచించారు. నీట్ అక్రమాలపై ప్రధాని మౌనం వహించడం సరికాదన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయాలి’ అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్