నేటి నుంచి కొత్త రూల్స్

65చూసినవారు
నేటి నుంచి కొత్త రూల్స్
ఎస్బీఐ, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులకు చెందిన కొత్త రూల్స్ నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఎస్బీఐ కార్డు ద్వారా జరిపే ప్రభుత్వ సంబంధిత లావాదేవీలకు ఇకపై రివార్డ్ పాయింట్స్ రావు. క్రెడిట్ కార్డు రీప్లేస్‌మెంట్ ఛార్జీలను ఐసీఐసీఐ రూ.100 నుంచి రూ.200కు పెంచింది. అయితే చెక్/క్యాష్ పికప్, ఛార్జ్ స్లిప్ రిక్వెస్ట్, ఔట్ స్టేషన్ చెక్ ప్రాసెసింగ్, డూప్లికేట్ స్టేట్‌మెంట్ రిక్వెస్ట్‌కు ఛార్జీలను తొలగించింది.

సంబంధిత పోస్ట్