జియో తన కస్టమర్ల కోసం కొత్త ప్లాన్ను తీసుకొచ్చింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ‘న్యూ ఇయర్ వెలకమ్ ఆఫర్ ప్లాన్ 2025’ని అందుబాటులోకి తెచ్చింది. రూ.2025తో రీఛార్జి చేసుకునే ఈ ప్లాన్లో 200 రోజుల పాటు అపరిమితి 5జీ డేటా లభిస్తుంది. జియో నెలవారీ ప్లాన్తో పోలిస్తే ఈ ప్లాన్ ద్వారా రూ. 468 ఆదా చేసుకోవచ్చు. డిసెంబర్ 11 నుంచి 2025 జనవరి 11 వరకు ఈ ప్లాన్ను తీసుకోవచ్చు.