కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ నుంచి ఎంపీ అభ్యర్థుల మూడవ జాబితాను బుధవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆత్రం సుగుణ ఎంపికైనందున ఆదివాసీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ దంపతులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ నీ మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.