ప్రజల వెంట కాంగ్రెస్ ప్రభుత్వం

52చూసినవారు
ప్రజల వెంట కాంగ్రెస్ ప్రభుత్వం
ప్రజల వెంట కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని జన్నారం మండలంలోని ధర్మారం గ్రామ కాంగ్రెస్ నాయకులు మధు అన్నారు. ఎంపీ ఎన్నికల సందర్భంగా బుధవారం ధర్మారం గ్రామంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క ప్రజల మనిషి అని, అన్ని సమస్యలను పరిష్కరించే శక్తి ఆమెకు ఉందన్నారు. ఎంపీ ఎన్నికలలో ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్