కళ్యాణ లక్ష్మి పథకం పేద కుటుంబాలకు వరం ఎమ్మెల్యే

62చూసినవారు
కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకం పేద కుటుంబాలకు వరమని ఎమ్మెల్యే ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మా బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం జన్నారం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుందని, వాటిని వినియోగించుకోవాలన్నారు. మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్