వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

52చూసినవారు
వృద్ధుల మేలు కోసమే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని ఆయుష్ వైద్యశాఖ మంచిర్యాల డిపిఎం రవీందర్ అన్నారు. మంగళవారం జన్నారం పట్టణంలోని పోన్కల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో వృద్ధుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు వృద్ధులకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ డి. నీరజ, సిబ్బంది భాగ్యలక్ష్మి, శ్రీధర్, ముజాఫర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్