ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలి

55చూసినవారు
ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలి
రోడ్డు ప్రమాదాల నివారణలో ఆటో డ్రైవర్లు భాగస్వాములు కావాలని ఖానాపూర్ ఎస్సై సైదారావు సూచించారు. ఆదివారం సాయంత్రం కడెం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఆయన ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. అతివేగం, అజాగ్రత్తతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రతి ఆటో డ్రైవర్ ఆటోను జాగ్రత్తగా నడపాలని తప్పనిసరిగా, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సి, ఇన్సూరెన్స్ లాంటి కాగితాలు వెంట ఉంచుకోవాలని సిఐ సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్