మొక్కలు నాటిన ఎంపీడీవో

78చూసినవారు
మొక్కలు నాటిన ఎంపీడీవో
జన్నారం మండలంలోని దేవునిగూడెం గ్రామంలో ఎంపీడీవో శశికళ మొక్కలు నాటారు. నాటుదాం ఒక మొక్క అమ్మ పేరున కార్యక్రమంలో భాగంగా గురువారం మధ్యాహ్నం ఆమె ఆ గ్రామంలో పర్యటించి అధికారులు, నాయకులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. భవిష్యత్ తరాల కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, పంచాయతీ సిబ్బంది, నాయకులు, స్థానిక ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్