హోమ్ ఓటింగ్ ప్రారంభం

60చూసినవారు
హోమ్ ఓటింగ్ ప్రారంభం
కడెం మండలంలోని వివిధ గ్రామాలలో ఎన్నికల అధికారులు హోమ్ ఓటింగ్ ప్రారంభించారు. 85 సంవత్సరాలు దాటి పోలింగ్ కేంద్రాలకు రాలేని వృద్ధులు, వికలాంగుల కోసం కేంద్ర ఎన్నికల సంఘం హోమ్ ఓటింగ్ సౌకర్యాన్ని కల్పించింది. దీంతో కడెం మండలంలోని అంబర్పేట్, నవాబుపేట గ్రామాలలో ఎన్నికల అధికారులు హోం ఓటింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా 85 సంవత్సరాలు దాటిన వృద్ధులు, వికలాంగుల ఇళ్లకు వెళ్లి అధికారులు హోమ్ ఓటింగ్ తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్