అమరవీరులకు ఉట్నూర్ ఎంపీపీ నివాళి

64చూసినవారు
అమరవీరులకు ఉట్నూర్ ఎంపీపీ నివాళి
ఇంద్రవెల్లి అమరవీరులకు ఉట్నూర్ ఎంపీపీ జైవంత్ రావు నివాళులర్పించారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక దినోత్సవం పురస్కరించుకొని శనివారం ఇంద్రవెల్లి మండల కేంద్ర శివారులో ఉన్న అమరవీరుల స్థూపాన్ని ఆయన సందర్శించారు. అనంతరం అక్కడ అమరవీరులకు ఆయన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్