మోదీ పతాకాలపై ప్రచారం

74చూసినవారు
తానూర్ మండలంలోని పలు గ్రామాల్లో శనివారం బిజెపి మండల నాయకులు మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉచిత బియ్యం, ఫసల్ బీమా యోజన పథకం, ఆయుష్మాన్ భారత్, పిఎం కిసాన్ యోజన, భేటీ బచావో భేటీ పడావో, తదితర పథకాలను వివరించారు. మరో మారు మోదీని ప్రధాన మంత్రి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్